Telugu News » రాజకీయాల్లో ఇంత పెద్ద మార్పు చోటు చేసుకోబోతోంది..? జగన్ కి ఓటమేనా..? వేణుస్వామి సంచలన కామెంట్స్..!

రాజకీయాల్లో ఇంత పెద్ద మార్పు చోటు చేసుకోబోతోంది..? జగన్ కి ఓటమేనా..? వేణుస్వామి సంచలన కామెంట్స్..!

by Sravya

వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలని వేణు స్వామి చెప్పి, సోషల్ మీడియాలో హెడ్ లైన్స్ లో నిలుస్తూ ఉంటారు వేణు స్వామి. సమంత, నాగచైతన్యాలు విడిపోతారని చెప్పినప్పటినుండి కూడా పాపులర్ అయిపోయారు. తాజాగా వేణు స్వామి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. చంద్రబాబు నాయుడు గురించి, జగన్ గురించి పలు విషయాలను వేణు స్వామి చెప్పారు. జాతకాల ప్రకారం కేంద్ర రాజకీయాల్లో అలానే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయని వేణు స్వామి తాజాగా చెప్పుకొచ్చారు.

https://ntvtelugu.com/news/cm-ys-jagan-interesting-comments-on-chandrababu-arrest-at-ysrcp-representatives-meeting-in-vijayawada-462823.html

ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో చాలా మార్పు వస్తుందని వేణు స్వామి చెప్పారు. కన్య రాశి వాళ్ళకి జనవరి నుండి కూడా కలిసి వస్తుందని.. ఒక్కసారిగా కన్యా రాశి వాళ్ళ గ్రాఫ్ పెరిగిపోతుందని చెప్పారు వేణు స్వామి. మీన రాశి వాళ్ళకి కుంభ రాశి వాళ్ళకి బాగా కలిసి రాదని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అష్టమ శని నుండి ఐదవ స్థానంలోకి శని వెళ్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి జాతకంలో మార్పులు ఉంటాయని వేణు స్వామి చెప్పారు.

Also read:

జగన్మోహన్ రెడ్డి నెగటివ్ వైపు ఉండడం వలన అక్కడ నుండి పాజిటివ్ లోకి వెళ్తున్నట్లు వేణు స్వామి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కి 2022 నుండి బ్యాడ్ టైం నడుస్తోందని 2023 వరకు అది కొనసాగుతుందని వేణు స్వామి చెప్పారు. 2023లో జగన్మోహన్ రెడ్డికి శని వెళ్ళిపోతుందట. చంద్రబాబు నాయుడుకి కేసీఆర్ కి 2023లో శని వస్తుంది. నరేంద్ర మోడీకి కూడా శని వస్తుంది. అమిత్ షాకి రాహువు వస్తున్నాడు. ఒకసారిగా ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులన్నీ మారిపోతాయని వేణు స్వామి చెప్పారు.

You may also like

Leave a Comment