Telugu News » మెగా ఫామిలీ కి షాక్ ఇచ్చిన వేణు స్వామి ! ఫ్యాన్స్ ఇది అస్సలు తట్టుకోలేరేమో ?

మెగా ఫామిలీ కి షాక్ ఇచ్చిన వేణు స్వామి ! ఫ్యాన్స్ ఇది అస్సలు తట్టుకోలేరేమో ?

by Sravya

వేణు స్వామి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు వేణు స్వామి సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలని ఎప్పుడూ చెబుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. మొదట నాగచైతన్య సమంత విడిపోతారని వేణు స్వామి చెప్పినప్పటినుండి కూడా వేణు స్వామి విపరీతంగా పాపులర్ అయిపోయారు వేణు స్వామి. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిపోయారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మరోసారి కెసిఆర్ గెలవడం ఖాయం అని వేణు స్వామి చాలా సార్లు చెప్పారు కానీ ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయాన్ని అందుకుంది.

దీంతో ఆయన్ని టార్గెట్ చేస్తూ ఆయన చెప్పిన విషయం జరగలేదని పెద్ద ఎత్తున కామెంట్లు చేయడం మొదలుపెట్టారు తాజాగా ఆయన ఇంకో బాంబు పేల్చారు. గతంలో నాగచైతన్య సమంత విడిపోతారని ఈయన చెప్పారు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఇంట్లో మరో జంట విడిపోవడం ఖచ్చితంగా వేణు స్వామి చెప్పారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వేణు స్వామి మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి విడిపోతారని చెప్పారు వీళ్ళ జాతకంలో గురువు శుక్రుడు నీచంగా ఉన్నాయని.. నాకు తెలిసి వాళ్ళు కలిసి ఉండలేరని వేణు స్వామి అన్నారు. లావణ్య త్రిపాఠి కి కుజదోషం వుంది.

Also read:

వరుణ్ తేజ్ కి నాగ దోషం ఉంది సో వీళ్లిద్దరూ కూడా కలిసి ఉండే ఛాన్స్ లేదని వేణు స్వామి అన్నారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి విషయంలో తను చెప్పిన మాటలు నిజం అవుతాయని వేణు స్వామి అన్నారు మరి మళ్ళీ మెగా ఫ్యామిలీ ఇంట్లో ఒక జంట విడిపోబోతుందా..? ఇది విని వేణు స్వామి పై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరి వ్యక్తిగతంగా జీవితం గురించి ఆయనకి చెప్పే హక్కు ఉందా అని ప్రశ్నిస్తున్నారు.

You may also like

Leave a Comment