Telugu News » Tragic journey   : ఆర్మీవాహనం లోయలోపడి 9 మంది సైనికులు మృతి..!

Tragic journey   : ఆర్మీవాహనం లోయలోపడి 9 మంది సైనికులు మృతి..!

జమ్ము కశ్మీర్(Jammu and Kashmir) లద్ధాఖ్(Ladakh)లో ఓ సైనిక వాహనం(military vehicle) అదుపుతప్పి లోయలో పడింది.

by sai krishna

జమ్ము కశ్మీర్(Jammu and Kashmir) లద్ధాఖ్(Ladakh)లో ఓ సైనిక వాహనం(military vehicle) అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది సైనికులు మృతిచెందగా… మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు  సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

You may also like

Leave a Comment