Telugu News » ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కానీ అదే తప్పయింది… ఆఖరికి..?

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కానీ అదే తప్పయింది… ఆఖరికి..?

by Sravya

ప్రేమించడమే తప్పు అయిపోయింది. ప్రేమించి ప్రేమించిన వ్యక్తి దూరం అవడంతో ప్రాణం తీసుకునే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో, ప్రేమించి పెళ్లి చేసుకున్నాక వధూవరులు ఇద్దరు తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడం బాధాకరంగా ఉంది. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది మారి సెల్వం, కార్తీక ఇద్దరు కూడా గత రెండేళ్ల నుండి కూడా ప్రేమలో ఉన్నారు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని జీవితాంతం కలిసి హాయిగా ఉండాలని అనుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకోవడంతో పెద్దల్ని అడిగితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు.

ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఒక గుడిలో వీళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు తాజాగా ఈ నవ దంపతులు ప్రాణాలని కోల్పోయారు. ఇక అసలు ఏం జరిగింది..? పూర్తి వివరాల్లోకి వెళితే పోలీసుల కథనం ప్రకారం తమిళనాడు తూత్తుకుడి జిల్లాలో ఒక ప్రాంతానికి చెందిన మారి సెల్వం కార్తీక రెండేళ్ల నుండి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కానీ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. మారి సెల్వం తక్కువ కులానికి చెందిన వ్యక్తి కావడంతో యువతి కుటుంబ సభ్యులు పెళ్ళికి ఒప్పుకోలేదు.

Also read:

ఆ తర్వాత యువతి జరిగిందంతా ప్రియుడికి చెప్పింది లాభం లేదని మూడు రోజుల కిందట పెద్దలను ఎదిరించి, ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారు కార్తీక తల్లిదండ్రులకి ఈ విషయం తెలియడంతో ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ప్రాణాలని కోల్పోయారు వీరిని చూసి స్థానికులు వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు పోలీసులు మృ@త దే@హాలని స్వాధీనం చేసుకుని పో*స్ట్మా*ర్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు యువతి ఒంటిపై  క&త్తి&పో&ట్లు యువకుడి శరీరంపై 20 క&త్తి&పో&ట్లు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You may also like

Leave a Comment