Telugu News » ప్రేమించి పెళ్లి వరకు వచ్చి నిశ్చితార్ధం అయ్యాక విడిపోయిన స్టార్స్ వీరే !

ప్రేమించి పెళ్లి వరకు వచ్చి నిశ్చితార్ధం అయ్యాక విడిపోయిన స్టార్స్ వీరే !

by Sravya
tollywood-celebrities

చాలామంది సెలబ్రిటీలు నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ నిశ్చితార్థం తర్వాత మూడు ముళ్ళు పడకుండా బ్రేక్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు అలా ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి పెటాకులు చేసుకున్న టాలీవుడ్ నటుల వివరాలు చూద్దాం. సిసింద్రీ అక్కినేని అఖిల్, శ్రియ భూపాల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అక్కినేని దగ్గుబాటి కుటుంబ పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థ వేడుకను జరిపించారు. కానీ నిశ్చితార్థం తర్వాత పెళ్లి చేసుకోలేదు విడిపోయారు.

Also read:

ఉదయ్ కిరణ్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత ప్రేమించుకున్నారు ఉంగరాలు కూడా వీళ్ళు మార్చుకున్నారు. కానీ తర్వాత సుష్మిత విష్ణు ప్రసాద్ అనే అతని పెళ్లి చేసుకుంది. ఉదయ్ కిరణ్ విషితని పెళ్లి చేసుకున్నాడు. తమిళ్ హీరో విశాల్ కూడా ఎంగేజ్మెంట్ తర్వాత ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకున్నాడు. గత ఏడాది అక్టోబర్ నెలలో నిశ్చితార్థం అయ్యింది. అనివార్య కారణాల వలన పెళ్లి ఆగిపోయింది.

హీరోయిన్ త్రిష కూడా ఒక బిజినెస్ మ్యాన్ తో నిశ్చితార్థం చేసుకుంది. కానీ పెళ్లి ఆగిపోయింది రష్మిక మందన్న, రక్షిత్ శెట్టి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కానీ అనుకోకుండా పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది.

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార శింబు కూడా నిశ్చితార్థం చేసుకున్నారు కానీ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ప్రభుదేవా తో కూడా నయనతార కి నిశ్చితార్థమైంది. కానీ బ్రేకప్ చెప్పేసుకున్నారు. సమంత సిద్దార్థ కూడా నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది.

You may also like

Leave a Comment