Telugu News » OTTలోకి వచ్చేసిన… త్రిష క్రైమ్‌ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీ..!

OTTలోకి వచ్చేసిన… త్రిష క్రైమ్‌ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీ..!

by Sravya

ఓటీటీ లోకి కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి. ఈ మద్య ఓటీటీ ద్వారా మంచి ఎంటర్టైన్మెంట్ ని ఆడియన్స్ పొందుతున్నారు. త్రిష నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఓటీటీ లోకి రాబోతుంది త్రిష ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో సినిమాలు చేస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 10 థియేటర్లలో రిలీజ్ అయింది. సస్పెన్స్ థ్రిల్లర్గా తెర మీదకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓకే ఒకే గా నడిచింది ఇప్పుడు సరిగ్గా నెల తర్వాత ఓటిటిలో కి త్రిష నటించిన ది రోడ్ సినిమా వచ్చేస్తోంది.

త్రిష సెకండ్ ఇన్నింగ్స్ లో జోరుని పెంచేసింది నాలుగు పదులు వయసు వచ్చినా కూడా అందంలో తగ్గేదెలే అంటోంది. లియో సినిమాలో కూడా త్రిష బాగా నటించింది ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలో కూడా నటించింది. ది రోడ్ రివెంజ్ ఇన్ 462 కిలోమీటర్స్ అనేది క్యాప్షన్ ఈ సినిమాకి అరుణ్ వశీగరణ్ దర్శకత్వం వహించారు. తెలుగు తమిళ్లో అక్టోబర్ 10 న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది.

Also read:

ఈ మూవీకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ సినిమాకి మంచి ఆదరణ వచ్చింది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది ఓటీటీలోకి ఇప్పుడు వచ్చేస్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్ కి ఈ సినిమా వచ్చేసింది ప్రముఖ్ ఓటిటి ప్లాట్ఫామ్ ఆహా లో త్రిష నటించిన ఈ సినిమా నవంబర్ 10 అంటే ఈరోజు నుండి కూడా స్ట్రీమింగ్ అవుతోంది. జాతీయ హైవేల పై జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తీసుకువచ్చారు థియేటర్లలో మిస్ అయిన వాళ్ళు ఓటీడీలో చూసేయండి.

 

You may also like

Leave a Comment