Telugu News » కృష్ణ గారికి ఆర్టిస్టులు అంటే ఎందుకు అంత ఇష్టం…?

కృష్ణ గారికి ఆర్టిస్టులు అంటే ఎందుకు అంత ఇష్టం…?

by Sravya

సూపర్ స్టార్ కృష్ణ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు కృష్ణ అందరికీ సుపరిచితమే తన నటనతో అందరినీ కృష్ణ ఆకట్టుకున్నారు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు. కృష్ణ తొలినాళ్లలో పండంటి కాపురం సినిమా చేశారు ఇది మంచి కుటుంబ కథ సినిమాగా ప్రేక్షకుల్ని బాగా అలరించింది ఈ సినిమాలోని సెంటిమెంట్ ప్రేక్షకుల హృదయాలను తాకింది సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా మీద నమ్మకంతో స్వయంగా రంగంలోకి దిగారు ఈ సినిమాని జయప్రద పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మించారు జై హనుమంతరావు నిర్మాతగా దర్శకునిగా లక్ష్మీ దీపక్ వ్యవహరించడం జరిగింది.

శివాజీ గార్డెన్స్ లో షూటింగ్ కోసం అంత ఏర్పాటు కూడా చేశారు ఈ సినిమాలో ఎస్వీ రంగారావు తో పాటుగా ఇతరుల నటులు కూడా ఉన్నారు కీలక పాత్రధారి రంగారావు గారు అక్కడికి రాలేదు బాగా తాగి నిద్రపోయారు రంగారావు గారిని తీసుకురావడానికి సీనియర్ ఆర్టిస్ట్ ప్రభాకర్ రెడ్డి వెళ్లారు బతిమిలాడి షూటింగ్ కోసం తీసుకువద్దామని వెళ్లారు. రంగారావు గారు మాత్రం ఏవో సాకులు చెప్పి షూటింగ్ కి రానని చెప్పారు. ప్రభాకర్ రెడ్డి ఇక కోపానికి గురై చంపేస్తాను ఏమనుకుంటున్నావో అన్నారు.

Also read:

దాంతో రంగారావు గారు కోపం పెరిగిపోయింది. ఆఖరికి కాళ్లు పట్టుకుని క్షమించినా కూడా రాలేదు అప్పుడు గుమ్మడి వెంటనే కృష్ణ గారి దగ్గరికి వెళ్లారు. రంగారావు తప్ప ఇంకో ఆర్టిస్టులు లేడా తాగుబోతు అనే కారణం వలన హరినాధుని పక్కన పెట్టేసారు కదా అని చెప్పారు అయితే ఆ పాత్రని రంగారావు గారు మాత్రమే చేయాలి. ఇంకెవరు చేయలేరు అని కృష్ణ గారు బదులిచ్చారు మేకప్ మాన్ వెళ్లి రంగారావు గారికి కృష్ణ గారు ఆయన మీద పెట్టుకున్న నమ్మకం గురించి చెప్పారు. సినిమా పూర్తి అయ్యే దాకా మద్యం తాగనని శపథం చేసి పాత్రని అద్భుతంగా పండించారు మేకప్ మ్యాన్ మాధవరావు ఈ విషయాన్ని వెల్లడించారు.

You may also like

Leave a Comment