Telugu News » టాలీవుడ్ లో ఏ వ్యక్తి చనిపోయినా… నాగార్జున వెళ్లకపోవడానికి కారణం ఇదా..?

టాలీవుడ్ లో ఏ వ్యక్తి చనిపోయినా… నాగార్జున వెళ్లకపోవడానికి కారణం ఇదా..?

by Sravya
nagarjuna

అక్కినేని నాగార్జున అందరికి సుపరిచితమే. ఇప్పటికీ అదే గ్లామర్ ని మెయింటైన్ చేస్తున్నారు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరో అక్కినేని నాగార్జునకి మామూలు క్రేజీ లేదు. నటుడు నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు వారసుడు అన్న విషయం మనకు తెలుసు సినీ నేపథ్యంలో ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చిన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి తన పరిమితిని ఉపయోగించుకోలేదు/ సొంత టాలెంట్ తోనే అవకాశాలని పొందుతూ వచ్చారు హీరో గానే కాకుండా హోస్ట్ గా కూడా నాగర్జున 100% ఇస్తారు. అయితే నాగార్జున ఏ సెలబ్రెటీస్ చనిపోయిన కూడా చూడడానికి వెళ్ళరు.

దాని వెనక కారణం ఏంటి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. కృష్ణ గారు చనిపోయినప్పుడు కూడా నాగార్జున రాకపోవడంపై మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా కొన్ని కామెంట్లు అప్పట్లో వినిపించాయి. నాగార్జున ఎవరైనా చనిపోతే ఆఖరి చూపు చూడడానికి ఎందుకు వెళ్ళరు అనే ప్రశ్న విషయానికి వచ్చేస్తే నాగార్జున ఎవరైనా చనిపోతే వెళ్ళింది అంటే ఒక్క దాసరి ఇంటికి మాత్రమే.

Also read:

దాసరి నారాయణరావు భార్య పద్మ చనిపోతే మూడో రోజు వెళ్లి దాసరిని కలవడం జరిగింది. ఆ టైంలో నాగార్జున కి సంబంధించిన సినిమా ఒకటి ఆగిపోయింది అలా వెళ్లడం వలన ఎవరైనా చనిపోతే వెళ్లరట. యిలా జరగడం వలన అలా వెళ్లకూడదని అనుకున్నారట. ఈ ఒక్క కారణం వల్లనే నాగార్జున ఎవరైనా చనిపోతే వెళ్ళరని తెలుస్తోంది.

You may also like

Leave a Comment